లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. కాసేప్పటి క్రితం మోడీ మాట్లాడుతూ.. దేశంలోనే ఇప్పుడు లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు లేవన్నారు. లాక్డౌన్పై కీలక
మరోసారి మన్కడింగ్ ఈ ఐపీఎల్లో చర్చకొచ్చింది. ఐపీఎల్ వంటి నాన్ ఐసీసీ టోర్నమెంట్లలో దీన్ని తప్పనిసరి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీన్ని లేవనెత్తిందెవరో కాదు..స్టార్ క్రికెట్ కామెంటేటర్
ఇప్పుడు రిటైరవుతున్నా కాబట్టి నా ఓటు హక్కు కోసం ఇప్పుడు న్యాయపోరాటం చేస్తానని అన్నారు నిమ్మగడ్డ. ఎస్ఈసీకున్న అధికారాలను వినియోగించుకున్నా కానీ.. వేరే వారి పరిధిలోకి వెళ్లలేదని
భారత్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈరోజు అఖిల పక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వాక్సిన్ తయారీలో
రైతు బిల్లులకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. బిల్లులు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని రైతు సంఘాలు ఆందోళన
హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈరోజు రాజధాని కేసు లపై విచారణ చేపట్టింది. రైతుల తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు రోజంతా వాదనలు వినిపించారు. రాజధానిలో