తెలంగాణలో కొత్తగా ఐదు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించారు. ఇవాళ తెలంగాణ భవన్లో ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులను ఆశించిన వారికి నామినేటెడ్ పదవులతో సంతృప్త
అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఈటెల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన మీట్ ది
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయభేరి మోగించారు. మెదక్లో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి ఘన విజయం సాధించారు. ఒంటేరు యాదవరెడ్డికి 762 ఓట్లు, యాదవరెడ్డి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అమితమైన ప్రేమ. అవకాశం
కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సదస్సులో
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి శాసనమండలికి
తెలంగాణలో కష్టాల్లో ఉన్న రైతులకు పాలకుల ఓదార్పు కరువైందని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తంచేసింది. ఖరీఫ్ లో దిగుబడులను కొనుగోలుచేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.ప్రధాన మంత్రి మోదీ కూడా సిరివెన్నెల మృతి
ఉద్యమ ద్రోహులకు కేసి ఆర్ పెద్ద పీట వేస్తున్నాడని కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నిత్యా రెడ్డి ఫంక్షన్ హాల్
తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని.. నియంత, కుటుంబ పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజల ద్రుష్టి మళ్లించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు.
తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన తెరాస అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటన చేశారు. టీఆర్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే..అయితే రైతు సంఘాల పోరాటం వల్లే ప్రధాని మోదీ దిగి వచ్చి వ్యవసాయ చట్టాలను