తెలంగాణ సీఎం కేసీఆర్ గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.బిహార్ పర్యటనలో భాగంగా పట్నా చేరుకున్న ఆయన.. తొలుత ఆ రాష్ట్ర సీఎం
*బండిసంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి *పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని సస్పెండ్ చేసిన హైకోర్టు *ఆగిన చోటే ప్రారంభం కానున్న బండి పాదయాత్ర లంగాణ బీజేపీ అధ్యక్షుడు
*ఢిల్లీ లిక్కర్ పాలసీ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. *ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం.. *ఇలాంటి ఆరోపణలు నిరంతరం చేస్తూనే ఉన్నారు.. *నిరాధార ఆరోపణలు చేస్తే
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తై 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ ప్రజలంతా సామూహిక జాతీయ గీతాలాపన జనగణమన పాడాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.
మహబూబ్నగర్ ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకీ కాల్పులకు సంబంధించి విపక్షాలు చేస్తోన్న విమర్శలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలోని బీసీ సంక్షేమ సంఘం
ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పుల వ్యవహారం పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. నేను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్ను అని, క్రీడా
*తాను రాజీనామా చేశాకే నియోజకవర్గానికి నిధులు వచ్చాయి *రేపు గెలిచేది నేను కాదు..మునుగోడు ప్రజలు *ఈ నెల 21 మునుగోడుకుఅమిత్ షా వస్తున్నారు. తెలంగాణ తో జరుగుతున్న
తన త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగబోతోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడున్నరేళ్లుగా మునుగోడు ప్రజా సమస్యల
*మునుగోడుపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్.. *బీజేపీ బహిరంగ సభకు ఒకరోజు ముందే.. టీఆర్ఎస్ సభ *తెలంగాణలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు
ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేత బండి సంజయ్ కౌంటరిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..డబ్బు, కాంట్రాక్టులిచ్చి చేర్చుకునే సంస్కృతి
*తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్.. *నీత్ ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం *కేంద్రప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నాం.. *నేతి బిరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో..నీత్ ఆయోగ్ లో నీతి
*పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పాలి.. *మునుగోడు గడ్డపైన ఎగిరేది కాంగ్రెస్ జెండానే.. *నమ్మిన నాయకురాలిని నయవంచన చేసిన రాజగోపాల్రెడ్డిని బుద్ధి చెప్పాలి *మునుగోడు గడ్డపై