telugu navyamedia

KCR

జూన్ 4 నుంచి కేసీఆర్ బహిరంగ సభలు బీఆర్ఎస్ అవకాశాలను పెంచాయి

navyamedia
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం గద్వాల్‌లో బహిరంగ సభకు ముందు, జూన్ 4 నుండి ఆయన బ్యాక్ టు బ్యాక్ బహిరంగ సభలు పార్టీ

BRS ప్రీ-పోల్ అలయన్స్‌పై ఆసక్తి చూపలేదు, పోస్ట్ పోల్స్‌ను పరిశీలించవచ్చు

navyamedia
రాష్ట్రంలోని ఇతర పార్టీలన్నీ తమ వ్యతిరేకతలో బలంగా ఉన్నందున పొత్తుల కోసం వామపక్షాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం BRSకి మాత్రమే ఉంది. డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు

ఘ‌నంగా టీఆర్‌ఎస్‌ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ..

navyamedia
తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యవ్యవస్థలోకి వచ్చి రేపటితో 74 ఏళ్లు పూర్తి అవుతోంది. 75వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల

ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ మాట‌ల‌కు ప్ర‌జ‌లు న‌వ్వుతున్నారు…

navyamedia
తెలంగాణను సీఎం కేసీఆర్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చౌటుప్పల్ మండలం కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు

మోడీ రాక్షస పాలన అంతానికి.. కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయాల్సిందే..

navyamedia
దేశంలో బీజేపీ రాక్షస పాలన కొనసాగిస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షుల మీడియా సమావేశంలో

 స్పీకర్‌ సభకు అధిపతి..హుందాగా వ్య‌వ‌హ‌రించాలి..

navyamedia
తాను ఏనాడూ స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడలేదని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. టీఆర్ ఎస్‌ నేతలే స్పీక‌ర్‌ గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీ

బిజెపికి కౌంటర్: సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినం

navyamedia
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా జరపాలని

సెప్టెంబర్ 17 హీట్: అమిత్ షాకు అసదుద్దీన్ లేఖ..

navyamedia
తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. సెప్టెంబర్ 17న

ఈనెల 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం..

navyamedia
ఈనెల 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మహారాష్ట్ర, కర్ణాటక , తెలంగాణ సీఎంలకు కేంద్రమంత్రి కిషన్

ధ‌నిక రాష్ర్టాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు..అప్పుడే పుట్టిన బిడ్డ పై కూడా రూ.లక్షా 25 వేల అప్పు

navyamedia
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిన ఘనత కేసీఆర్‌దేనని

కేసీఆర్ పదే పదే కోరినా నితీష్ అయిష్టత ప్రదర్శించారు -కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

navyamedia
ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీహార్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తించు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని.. అయితే అది అంత సులభం

తెలంగాణలో అమరజవాన్ల కుటుంబాలు కేసీఆర్‌కు కనిపించడం లేదా?

navyamedia
తెలంగాణలో అమరజవాన్ల కుటుంబాలు సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సంద‌ర్భంగా గురువారం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. బీహార్‌