జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఆలోచించి ఓటు వేయాలి అంటూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు
భాగ్యనగరం ప్రజలకు తాగునీటి గోసను తప్పించింది టీఆర్ఎస్ సర్కార్ అని కేటీఆర్ అన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ హైదరాబాద్ నగరంలో కేసీఆర్ వల్లే సాధ్యం అయ్యిందన్న