telugu navyamedia

Kashmir Pakistan Army Javed Bajwa

కశ్మీర్ ను ఒంటరిగా వదిలిపెట్టం..చివరి బుల్లెట్ వరకు పోరాడుతాం: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్

vimala p
భారత్ పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ జావెద్ బజ్వా మరోసారి తన మొండి వైఖరిని ప్రదర్శించారు. కశ్మీర్ ను పాకిస్థాన్ ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టదని అన్నారు.