telugu navyamedia

Kashmir Army Jawan Died Telangana

కశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. తెలంగాణ జవాను వీరమరణం!

vimala p
శ్రీనగర్ సమీపంలో నిన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరో తెలంగాణ జవాను వీరమరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా నాగెపల్లి గ్రామానికి చెందిన శాలిగాం శ్రీనివాస్ కాల్పుల్లో చనిపోయారు.