telugu navyamedia

karnataka

లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగించిన క‌ర్ణాట‌క‌…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా భారీగా నమోదవుతున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా చూస్తే దేశంలో మహారాష్ట్ర తర్వాత కర్ణాటలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. దాంతో క‌రోనా క‌ట్ట‌డి

ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాల‌ని.. లేకుంటే..?

Vasishta Reddy
మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే క‌ర్ణాట‌క రాష్ట్రంలో రోజుకు 50వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆ జిల్లాలో లాక్‌డౌన్‌… కానీ..?

Vasishta Reddy
దేశంలోని అన్ని రాష్ట్రాలు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నారు.  అయిన‌ప్ప‌టీ క‌రోనా కేసులు కంట్రోల్ కావ‌డంలేదు. క‌రోనా మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డానికి లాక్‌డౌన్ ఒక్క‌టే

కర్ణాటకలో రెండువారాల లాక్ డౌన్…

Vasishta Reddy
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్

కరోనా కల్లోలం : కర్ణాటక మాజీ సీఎం కు పాజిటివ్

Vasishta Reddy
చైనా లో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. మొన్నటివరకు రోజువారీగా లక్షలోపు కరోనా కేసులు నమోదవగా.. ఇప్పుడు ఏకంగా 2 లక్షలు దాటుతున్నాయి. అయితే ఈ

కర్ణాటకలో వింత ఆచారాం… దేవుడికి చెప్పులే నైవేధ్యం

Vasishta Reddy
ఏ కష్టం వచ్చిన ప్రతి ఒక్కరూ గుళ్లకు వెళతారు. దేవాలయాలకు పోయి తమ కోరికలు కోరుకుంటారు. అలాగే.. ఆ దేవుడికి ఏదో ఒక రూపంలో కానుకలు వేస్తారు.

కర్ణాటక డ్రగ్స్ కేసు చిక్కుల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు…

Vasishta Reddy
తెలంగాణ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తల పేర్లు కర్ణాటక డ్రగ్స్ కేసులో కూడా వినిపిస్తున్నాయి. శాండల్ వుడ్ నిర్మాత శంకర్ గౌడ్ కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో హైదరాబాద్ కు చెందిన

ఆ వీడియో కారణంగా రాజీనామా చేసిన కర్ణాటక మంత్రి…

Vasishta Reddy
కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి రమేష్ జార్కిహొళి రాజీనామా చేశారు. ఆయన ఓ మహిళతో రాసలీలలు సాగిస్తున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చిన సంగతి

కుటుంబం కోసం చిరుతనే చంపేశాడు……

Vasishta Reddy
లాక్‌డౌన్‌ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్‌ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే

భారీ పేలుడు… 10 మందికిపైగా మృతి !

Vasishta Reddy
బెంగళూరు : కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సమీపంలో ఉన్న అబ్బలగెరి హుణసోడు గ్రామంలో గురువారం అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. అయితే… ఈ ప్రమాదంలో 10 మంది

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య మళ్ళీ సరిహద్దు వివాదం…

Vasishta Reddy
కర్ణాటకలో ఉన్న బెళగావి.. తదితర ప్రాంతాలను తిరిగి సాధిస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఈ ప్రకటనపై కర్ణాటక సీఎం యడియూరప్ప సీరియస్

కేజీఎఫ్2 సినిమాకు నోటీసులు

Vasishta Reddy
క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్‌”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా