telugu navyamedia

karimnagar

భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులకు దిగుతాం-బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

navyamedia
*బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. *భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులకు దిగుతాం *రామ‌య‌ణం, మ‌హాభార‌తాన్ని కామెడీగా చూస్తున్నారు. తెలంగాణలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ బీజేపీ

బండి సంజయ్‌ అరెస్టు..

navyamedia
తీవ్ర నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. ఉద్యోగుల , ఉపాధ్యాయ బదిలీల విషయంలో తెలంగాణ

రైతులతో చెలగాటం… రాజకీయ సంకటం

navyamedia
తెలంగాణ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా దుడ్ గ్రామంలో రైతులతో కలిసి టిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్

ఉద్యోగాలు ఇవ్వండి.. సీఎం సారూ…

navyamedia
హైద‌రాబాద్‌…రెండు ద‌శాబ్దాల ఎదురుచూపు.. కాలం క‌రిగిపోతుంది.. రిటైర్మెంట్ వ‌య‌సు ద‌గ్గ‌ర‌కొస్తుంది.. ఎక్కే ఆఫీస్ మెట్లు, దిగే మెట్ల‌కు లెక్కేలేదు. క‌ల‌వ‌ని ఆఫీస‌ర్ లేడు.. అడ‌గ‌ని రాజ‌కీయ నాయ‌కుడు

నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్ట్‌

navyamedia
నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేసేందుకు యత్నంచిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరి ముఖ్యంగా 2000, 500 నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసేందుకు

నా చివరి రక్తపు బొట్టు దాకా దళితుల అభివృద్ధి కోసం పోరాడుతా: కేసీఆర్‌

navyamedia
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్

వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

navyamedia
కరీంనగర్ జిల్లాలోని చిన్న మల్కనూరు వద్ద వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు

తెలంగాణలో విషాదం : వాగులో దిగి ముగ్గురు యువకులు మృతి

Vasishta Reddy
తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. మానేరు వాగులో దిగి ముగ్గురు యువకులు మరణించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల వద్ద జరిగింది. ఐతురాజుపల్లి

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెలంగాణ మంత్రి

Vasishta Reddy
కరీంనగర్ జిల్లా మానేరు రివర్ ఫ్రంట్ కు తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించడం పట్ల కేసీఆర్ చిత్రపటానికి మంత్రి గంగుల కమలాకర్ పాలాభిషేకం చేసారు. ఈ

కరీంనగర్ అభివృద్ధిలో వైస్ దే కీలక పాత్ర : షర్మిల

Vasishta Reddy
కరీంనగర్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కరీంనగర్ కామన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తోంది అని ఆవిడ అన్నారు. యావత్

కరీంనగర్ కు గన్ పౌడర్ అక్రమ రవాణా…

Vasishta Reddy
పాతబస్తీలో అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం ఉన్నట్లు తేలడంతో… హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాగే కరీంనగర్ పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేసారు.

షాకింగ్ : అంత్యక్రియలకు హాజరైన 33మందికి కరోనా

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.97 లక్షలు దాటాయి కరోనా కేసులు.