ప్రస్తుతం కరోనా కారణంగా పలు రాష్ట్రాలు ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలను రద్దు చేయగా.. కొన్ని పరీక్షలను వాయిదా వేశారు.. ఇక, సీబీఎస్ఈ సైతం పరీక్షలను రద్దు చేసింది..
తెలంగాణ లో హైద్రాబాద్ తో పాటు మహబూబ్ నగర్, నల్గొండ ,కరీంనగర్, వరంగల్, ఖమ్మం,నిజమా బాద్, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబ్ బాద్ పరీక్ష కేంద్రాలలో ఈరోజు నుండి
జేఈఈ (మెయిన్స్) పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) నిర్ణయించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. జాతీయ