ప్రజా సమస్యలపై పోరాడతానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు స్ధానాల్లోనూ
తనను ఓడించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలోని యలమంచిలిలో పవన్ మాట్లాడుతూ తనను ఎలాగైనా ఓడించాలని