telugu navyamedia

jagan

సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు వాయిదా…

Vasishta Reddy
సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు జూన్ 1కి వాయిదా పడింది. అయితే జ‌గ‌న్ బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పిటీష‌న్

బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి : సీఎం జగన్

Vasishta Reddy
సీఎం వైయస్‌ జగన్‌ కరోనా నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి అని సీఎం

బ్లాక్‌ ఫంగస్‌ పై ముఖ్యమంత్రి జగన్ సూచనలు…

Vasishta Reddy
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఆక్సిజన్‌ సరఫరా పైపులు, మాస్క్‌లు ఇవన్నీ

ఆక్సిజన్ కేటాయింపు పై మోడీకి సీఎం జగన్ లేఖ…

Vasishta Reddy
ఆక్సిజన్ కేటాయింపు పై మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. అందులో ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల

ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు వేతనాలు పెంచారు : డిప్యూటీ సీఎం

Vasishta Reddy
అర్చకులు, పాస్టర్లు, ఇమామ్, మౌజన్ లను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాష. సమాజంలో అర్చకులు,పాస్టర్లు,

నెలకు కోటి డోసులు ఇచ్చిన 6 నెలలు పడుతుంది : సీఎం జగన్

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ లో ఏపీలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు వస్తున్న విషయం తెలిసిందే. దాంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం క్యూలు కడుతున్నారు.

సంగం డెయిరీ కేసులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు

Vasishta Reddy
ధూళిపాళ్ల క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా విచారణపై స్టే ఇవ్వాలని కోరారు ధూళిపాళ్ల న్యాయవాదులు. ధూళిపాళ్లకి కరోనా సోకటంతో విచారణ

జగనన్న కాలనీల నిర్మాణంపైనా సీఎం జగన్ సమీక్ష…

Vasishta Reddy
జగనన్న కాలనీలలో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అనంతరం మాట్లాడుతూ… జగనన్న కాలనీలలో జూన్‌ 1న పనులు ప్రారంభం. ఈనెల

జగన్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసలు…

Vasishta Reddy
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఏపీ సీఎం జగన్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా నకిరేకల్ మున్సిపాల్టీలో

గుంటూరు జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం జగన్..

Vasishta Reddy
గుంటూరు జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టును క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్‌. ఆ తర్వాత జగన్ మాట్లాడుతూ… ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం.

తిరుపతి లోక్‌సభ ప్రజలకు సీఎం జగన్‌ లేఖ…

Vasishta Reddy
ఏపీ ముఖ్యమంత్రి, జగన్‌ తిరుపతి ప్రజలకు లేఖ రాసారు. అధికారంలోకి వచ్చినప్పటి  నుంచి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు లేఖలో జగన్ వివరించినట్టు చెబుతున్నారు. క్యాంపు

బెయిల్ పై ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎం : బీజేపీ కార్యదర్శి

Vasishta Reddy
తిరుపతిలో నిర్వహించిన కాపు సంక్షేమశాఖ సమావేశంలో పాల్గొన్న జనతాపార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోదర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్.. బెయిల్ పై తిరుగుతున్నారని