సీఎం వైయస్ జగన్ కరోనా నియంత్రణ, నివారణ, వాక్సినేషన్పై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో బ్లాక్ ఫంగస్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి అని సీఎం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్పై సీఎం సమీక్ష నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్క్లు ఇవన్నీ
అర్చకులు, పాస్టర్లు, ఇమామ్, మౌజన్ లను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాష. సమాజంలో అర్చకులు,పాస్టర్లు,
ధూళిపాళ్ల క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా విచారణపై స్టే ఇవ్వాలని కోరారు ధూళిపాళ్ల న్యాయవాదులు. ధూళిపాళ్లకి కరోనా సోకటంతో విచారణ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నకిరేకల్ మున్సిపాల్టీలో
గుంటూరు జిల్లాలో అమూల్ ప్రాజెక్టును క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్. ఆ తర్వాత జగన్ మాట్లాడుతూ… ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం.
ఏపీ ముఖ్యమంత్రి, జగన్ తిరుపతి ప్రజలకు లేఖ రాసారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు లేఖలో జగన్ వివరించినట్టు చెబుతున్నారు. క్యాంపు
తిరుపతిలో నిర్వహించిన కాపు సంక్షేమశాఖ సమావేశంలో పాల్గొన్న జనతాపార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోదర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్.. బెయిల్ పై తిరుగుతున్నారని