నా కెరీర్ ఆరంభంలో షాట్ల ఎంపిక విషయంలో గందరగోళానికి గురయ్యేవాడినని, తన సమస్యను గమనించిన ధోనీ.. షార్ట్ పిచ్ బంతులను ఆడమని సూచించాడని గుర్తు చేసుకున్నాడు రవీంద్ర
గతకొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. 10
ఆసీస్ పర్యటన ప్రారంభం అయిన దగ్గర నుండి భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యమైన బౌలర్లు అందరూ జట్టును వదిలి వెళ్లిపోతున్నారు. మొదట ఇషాంత్ శర్మకు ఐపీఎల్
రవీంద్ర జడేజా ఈ పేరు తెలియని క్రికెట్ ప్రేమికులు ఉండరు. ఆల్రౌండర్గా భారత క్రికెట్ ప్రేమికుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజు ట్విట్టర్లో జడేజా