పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్, ఒమిక్రాన్ కేసులు ఒమిక్రాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం మాస్కుతో బయటకు రావాలని విన్నపం ప్రపంచదేశాల్లోగాకుండా… దేశీయంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు మూడో ముంపు
ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అత్యంత శక్తిమంతమైన అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో నుంచి
కరోనా వ్యాక్సినేషన్లో ఇండియా మరో మైలురాయిని అందుకుంది. ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే దేశంలో టీకాలు అందిస్తూ వస్తున్నారు. కాగా, చిన్నారులకు సంబంధించి
భారత్లో కొత్త కరోనా కేసులు మరోసారి 20 వేలకు దిగువన నమోదయ్యాయి. నిన్న 18,166 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,53,475కు పెరిగింది.
ఇండియాలో గడిచిన 24 గంటల్లో 18,833 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,71,881కు చేరింది. ప్రస్తుతం
భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కొత్తగా 20,799 కేసులు నమోదయ్యాయయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, నిన్న 26,718 మంది కరోనా
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు (శుక్రవారం) 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర