భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఈ ఏడాది అతిపెద్ద టెస్ట్ సిరీస్గా అవతరిస్తుంది. ఆతిథ్య జట్టు అయిన ఆస్ట్రేలియా 2018-19లో జరిగిన ఈ సిరీస్ లో
ఐపీఎల్ 2020 సీజన్ ముగియగానే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. మూడు నెలల ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య