telugu navyamedia

India covid

దేశంలో కరోనా తగ్గుముఖం..కొత్తగా 11వేల 499 నమోదు

navyamedia
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది..గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 11,499 కేసులు నమోదయ్యాయి. 23,598మంది కోలుకున్నారు. ఈ మహమ్మారి కారణంగా మరో 255 మంది మరణించారు.