telugu navyamedia

ind vs aus concussion

టీం ఇండియాకు షాక్… పొట్టి సిరీస్ కు జడేజా దూరం

Vasishta Reddy
ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ కు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరం అయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలిపింది.