తెలంగాణ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ తదితరులు ఘన స్వాగతం
అమెరికాలో క్రిస్మస్ పండుగ రోజు జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ విద్యార్థుల మృతదేహాలు శంషాబాద్ చేరుకున్నాయి. మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి