telugu navyamedia

hyd

అభివృద్ధిలో దేశానికే దిశానిర్దేశం చేసే రాష్ట్రంగా తెలంగాణ మారింది..

navyamedia
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రజలందరికీ

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య..

navyamedia
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆదిబట్ల కుర్మల్‌గూడ చెరువులో దూకి ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు బలవన్మరణానికి

ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

navyamedia
నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఈ తెల్లవారుజామునే హైద‌రాబాద్‌ ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు తాతను నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ సమాధి

ఇండస్ట్రీ పెద్దగా అప్పటికీ ఎప్పటికీ ఆయ‌నే..ఎవరు రీప్లేస్ చేయలేరు

navyamedia
టాలీవుడ్ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇపుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజు దర్శక రత్న దివంగత దాసరి నారాయణ రావు జయంతి.

వైద్యుల నిర్ల‌క్ష్యంతో నాలుగు నెల‌ల చిన్నారి మృతి

navyamedia
హైద‌రాబాద్.. కుషాయిగూడలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో బుధ‌వారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్ల‌క్ష్యంతో ఓ నాలుగు నెల‌ల చిన్నారి మృతి చెందింది. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో

గణేష్‌ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌

navyamedia
హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలని గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కోవిడ్‌ ఉధృతి ఇంకా తగ్గలేదని.. మండపాల ఏర్పాటు వలన కరోనా

ఈటలను పరామర్శించిన రాజాసింగ్‌, రాఘనందర్‌

navyamedia
బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజురాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ తో ఓ వ్యక్తి హాల్ చల్….

Vasishta Reddy
హైదరాబాద్ పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ తో ఓ వ్యక్తి హాల్ చల్ చేసాడు. డబీర్ పురా కి చెందిన ఆయుబ్ ఖాన్

యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురు మృతి

Vasishta Reddy
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గూడూరు ప్రధాన రహదారిపై వాటర్‌ ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో నలుగురు అక్కడిక్కడే మృతి

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌కేసు : బయటపడ్డ సంచలన విషయాలు

Vasishta Reddy
ఇన్ స్టంట్ ఫైనాన్స్ యాప్స్ కాల్ సెంటర్ల కేసు దర్యాప్తు వేగవంతం చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. కాల్ సెంటర్ లో పనిచేసే 610 మంది

“శ్యామ్ సింగ రాయ్” రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్‌…

Vasishta Reddy
అష్టాచమ్మా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు నాచురల్ స్టార్. తరువాత అలా మొదలైందితో సినీ రంగంలో హీరోగా తన జీవితాన్ని మొదలు పెట్టాడు. అయితే

షాకింగ్‌ : భారీగా పెరిగిపోయిన పసిడి ధరలు..

Vasishta Reddy
కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే