తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజీపీ నేత ఈటల రాజేందర్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత గన్పార్కులోని అమరవీరుల స్తూపానికి
హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. దళితబంధు నిలిపివేతకు సంబంధించి ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ,
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ ప్రతిష్టకు సవాలుగా మారింది. బీజేపీ నుంచి బరిలో దిగుతున్న ఈటల
ఎంతో ఆసక్తిగా చూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ప్రతీ రోజు నియోజక పరిధిలోని పలు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్కే తమ మద్దతని స్పష్టం చేస్తున్నారు. .టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి,
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. గతంలో శాలపల్లిలో ప్రారంభించిన రైతుబంధు అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని, అందుకే రాష్ట్ర
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున రంగంలోకి దిగిన మంత్రి హరీశ్రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు భారీ సవాల్ విసిరారు
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు,
హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆగస్టు 16న హుజూరాబాద్లో జరగబోయే సభ ద్వారా అక్కడ ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం..