*విజయవాడలో తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించిన జగన్ *అక్కచెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి.. *బిడ్డకు జన్మనించేవరకు అన్నీ చూసుకుంటాం.. *ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య
రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారు. తాజాగా సాయి హాస్పిటల్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. నాపై,
24 క్రాఫ్టుల సినీ కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారు. ఈ విషయాన్ని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు
కరోనా మహమ్మారి ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్..
కరోనాను అదుపు చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని అంటున్న సమయంలో తెలంగాణలో వ్యాక్సిన్ ల చోరీ కలకలం రేపుతోంది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 500 కోవిషిల్డ్
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. దాంతో దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు వస్తున్నాయి.