సిద్దిపేటలో ప్రజాస్వామ్యం ఉందా లేక నిరంకుశ నిజాం రాజ్యం నడుస్తోందా అని మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతిఫైర్ అయ్యారు. సర్కార్ హాస్పిటల్ లో పరిస్థితులను పరిశీలించడానికి
ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట కలెక్టరేట్
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఆయన పార్టీ, మంత్రి పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నుండి స్థానిక సంస్థలకు, హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే అవకాశం లేదని చెప్పాడని…బండి సంజయ్ కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి
కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ పఠాన్ చెరులో టీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. సిద్ధాంతం
దుబ్బాక నియోజకవర్గం తొగుటలో టీఆర్ఎస్ యువ గర్జనలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో బిజెపి కార్యకర్తలు, నాయకులపై టీఆర్ఎస్ పోలీసులతో దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని డీకే అరుణ పేర్కొన్నారు. బిజెపి అభ్యర్థి