విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న తన తల్లిని కామెంట్ చేసాడని ఓ యువకుడు వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి బండరాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు.
మనిషి టెక్నాలజీ విషయంలో ఎంతలా అభివృద్ధి చెండుతున్నాడో ? అంతలా మానవ విలువల విషయంలో దిగజారి పోతున్నాడు. క్షణిక సుఖాల కోసం వావీ వరసలు కూడా మరిచిపోతున్నాడు.