డీఎంకే కు చంద్రబాబు నాయుడు ఎందుకు మద్ధతు ఇస్తున్నారో? దానికి సంబంధించి ప్రజల అనుమానం నివృత్తి చెసేందుకైనా సమాధానం చెప్పాలని బిజేపి నాయకుడు జివీఎల్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్
పవన్ కల్యాణ్ మాటలను పాకిస్థాన్ పత్రికలు వాడుకుంటున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత రాజకీయ స్వలాభం కోసమే కూటమి కడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన