telugu navyamedia

guntur district

రేపల్లె కు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ.. నేతల హౌస్ అరెస్ట్ లు

navyamedia
గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నకిలీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు

తల్లితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న వ్య‌క్తి మర్మాంగాన్ని కోసేసిన కూత‌రు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కూతురు మర్మాంగాన్ని కోసేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని

గుంటూరు జిల్లాలో దారుణం..యువ‌తి గొంతుకోసిన యువ‌కుడు

navyamedia
*గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో దారుణం *యువ‌తిపై అనుమానంతో గొంతుకోసిన యువ‌కుడు.. *యువ‌తి ప‌రిస్థితి విష‌మం..ఆస్ప‌త్రిలో చికిత్స‌.. ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. స‌త్తెన‌ప‌ల్లిలో యువ‌తిపై

టీడీపీ ఆవిర్భావ వేడుక‌లు : సత్తెనపల్లి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

navyamedia
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.. టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ

సత్తెనపల్లి లో టీడీపీ నేత కోడెల శివరాం అరెస్ట్

navyamedia
అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆయన చేపట్టిన

మైన‌ర్‌బాలికపై 6నెల‌లుగా ఆత్యాచారం..64మంది అరెస్ట్‌

navyamedia
*గుంటూరులోని కుదేపేస్తోన్న‌ మైన‌ర్‌బాలిక ట్రాప్‌కింగ్‌ *ప‌రిచ‌యం పెంచుకుని ప‌డుపు వృత్తి లోకి దించిన స్వ‌ర్ణ కుమారి *బాలిక‌పై అఘాయ‌త్నానికి పాల్ప‌డిన 64 మంది అరెస్ట్.. *కోవిడ్ ఆస్పత్రిలో

గుంటూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళుతుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందారు. వివ‌రాల్లోకి

గుంటూరు జిల్లాలో తెదేపా నేత దారుణ‌హ‌త్య‌..

navyamedia
గుంటూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్యను ప్రత్యర్థులు న‌డిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. మాచర్ల గ్రామానికి టీడీపీ ఇంఛార్జ్‌గా

ఉండవల్లిలో సినిమా థియేటర్ సీజ్..

navyamedia
గుంటూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రదర్శన చేశారని రెవెన్యూ అధికారులు తాడేపల్లిమండలం ఉండవల్లిలో శ్రీరామకృష్ణ సినిమా థియేటర్ ను సీజ్ చేశారు. ఉండవల్లి సెంటరులోని శ్రీ

బైక్‌పై వెళ్తున్న దంపతులపై దుండగుల దాడి..

navyamedia
  ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. మహిళల రక్షణ కోసం నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

ఏపీలో దారుణం : పురుగుల మందు తాగిన లేడి ఎస్ఐ, కానిస్టేబుల్

Vasishta Reddy
ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చుండూరు ఎస్సై శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం

గుంటూరులో మగాడికి వితంతు పెన్షన్…

Vasishta Reddy
గుంటూరు జిల్లాలో ఓ అనూహ్యమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా డోన్ మండలం ఎద్దు పెంట గ్రామానికి చెందిన హరిజన ఖాశీం కూలీ. ఉపాధి