ప్రభుత్వ భవనాలకు కొత్త హంగులు..రూపురేఖలు మారనున్న భవనాలు.. సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల పేరుతో నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి రానున్నదని ప్రభుత్వం ప్రకటించింది.