telugu navyamedia

Governor

తెలంగాణ‌ ప్రజలకు గవర్నర్ త‌మిళ‌సై​, సీఎం కేసీఆర్‌ బోనాల శుభాకాంక్షలు

navyamedia
పాతబస్తీలో అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున నుంచే బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది. ఆషాఢమాసంబోనాల పండుగ సందర్భంగా గవర్నర్​

గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ‌ అసెంబ్లీ సమావేశాలు..

navyamedia
తెలంగాణ‌లో రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ‘బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.. కానీ సాంకేతిక అంశం వల్ల ప్రభుత్వం దీనిని రద్దు

ఖైరతాబాద్‌ గణేశునికి గవర్నర్‌ తమిళసై తొలిపూజ

navyamedia
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈసారి

మిజోరాం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు

Vasishta Reddy
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. మిజోరం గవర్నర్‌గా బీజేపీ నేత కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హరియాణాకు

మమత స‌ర్కార్‌ పై గ‌వ‌ర్న‌ర్ అసహనం…

Vasishta Reddy
ఈ మధ్య పశ్చిమ బెంగాల్‌లో వెలువడిన ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం హింస చెల‌రేగింది. అయితే ఈ హింసను కావాలనే బీజేపీ చేస్తుంది అని మమత బెనర్జీ అన్నారు.

కేరళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ రాజీనామా…

Vasishta Reddy
మ‌రోసారి తిరుగులేని విజయాన్ని అందించారు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌.. కేర‌ళ‌లో కొన‌సాగుతోన్నసాంప్ర‌దాయాన్ని బ్రేక్ చేశారు.. రెండోసారి అధికారాన్ని చేప‌ట్టే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.. ఇక‌, కొత్త

పరీక్షల రద్దు పై గవర్నర్ కు లేఖ రాసిన నారా లోకేష్…

Vasishta Reddy
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని గవర్నర్ గారికి లేఖ రాసాను అని నారా లోకేష్ ట్విట్ చేసారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో

హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య పై గవర్నర్ లేఖ…

Vasishta Reddy
హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై… వామన్‌రావు

నేను తెలంగాణకు గవర్నర్‌గా నేను రావడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి…

Vasishta Reddy
తెలంగాణ గవర్నర్‌ గా తమిళిసై సౌంద‌ర్ రాజ‌న్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో తనకు ఎటువంటి విభేదాలు లేవని