యువత వ్యవసాయ రంగంవైపు చూపు మరల్చేలా ప్రోత్సహించాలి: గవర్నర్
యువత వ్యవసాయ రంగంవైపు చూపు మరల్చేలా శాస్త్రవేత్తలు ప్రోత్సహించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వర్క్షాప్ను