తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఇంకా ప్రమాణం చేయలేదు.. మేయర్ ఎన్నిక కూడా జరగలేదు.. దానికి మరికొంత సమయం ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది..
గ్రేటర్ ఎన్నికలు మంచి రసవత్తరంగా సాగియి. ప్రజలలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అనుకున్నదానికంటే ఎక్కవగానే నెలకొంది. చిట్టచివరికి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55 సిట్లతో ముందంజలో ఉండగా
గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ..
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసారు. ఇవాళ