ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమయింది. 9 రోజుల పాటు మంటపాల్లో విశేష పూజలందుకున్న పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాలీపైకి ఎక్కించారు. ఊరేగింపు రథంపై
హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు విఘ్నేశ్వరుడు. ఆయనకు మొదటగా పూజ చేసిన తరువాతే మిగతా దేవుళ్లకు పూజలు చేయడం హిందూ సాంప్రదాయం.