తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన ఖైరతాబాద్ పంచముఖ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయింది.తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు.
వినాయక చతుర్థిని గణేశుడి పుట్టిన రోజుగా భావించి హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం శుద్ధ చతుర్థి రోజున వినాయక
అత్యంత ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడిని విగ్రహ నమూనా విడుదల అయింది. తొలిసారి ఇక్కడ మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ ప్రథమ పౌరురాలు గద్వాల్ విజయలక్ష్మి