*పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి విద్య *విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి విద్యాదీవెన డబ్బు జమ *పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే బాపట్లలోని జగనన్న విద్యాదీవెన
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్
ఆక్సిజన్ ఉత్పత్తి కోసం భారీగా నిధులు కేటాయిస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం ఏకంగా రూ.309.87 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.
రోడ్ల మరమ్మత్తులపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రోడ్ల మరమ్మత్తులకు నిధుల కేటాయింపు చేసింది. 7969 కిలో మీటర్ల మేర రోడ్ల మరమ్మత్తులకు రూ.
కేంద్రం విపత్తు సహాయం ఆరు రాష్ట్రాలకు మంజూరు చేసింది. ప్రకృతి విపత్తు సహాయార్ధం హైలెవెల్ కమిటీ నిర్ణయం మేరకు ఈ సహాయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు.. మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న నిధులకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు పైన మంత్రి