2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్… శ్రీలంక మాజీ క్రీడల మంత్రి సంచలన వ్యాఖ్యలు
భారత్, శ్రీలంక మధ్య ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్కి గురైనట్లు.. శ్రీలంక అప్పటి క్రీడల మంత్రి మహీందానంద అలుత్గమాగే