విజయవాడలో ప్రైవేట్ ఆస్పత్రులపై వేటు పడింది. కరోనా కష్టకాలంలో చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేయడం, ఆరోగ్య శ్రీకి బెడ్లు కేటాయించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది..
అక్కడ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఏకంగా ఆ దేశ ప్రధానికే జరిమానా విధించారు పోలీసులు. నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్కు పుట్టిన రోజు వేడుకలు.. ఆమె భారీ