telugu navyamedia

Farmers

విఫలమవుతున్న ప్రభుత్వం-రైతుల చర్చలు…

Vasishta Reddy
దేశరాజధానిలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. ఇప్పటి వరకు ఆరు సార్లు కేంద్ర మంత్రులు, రైతు సంఘాల

ఏపీ రైతులకు జగన్ శుభవార్త…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ రైతులకు ఇవాళ వైఎస్సార్‌ రైతు భరోసా డబ్బు.. వారి బ్యాంక్‌ అకౌంట్లలో వేయనుంది ప్రభుత్వం. వీటితో పాటు

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం…

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది… యాసంగి సీజన్ కోసం ఈ నెల 28వ తేదీ నుంచి రైతు బంధు సాయాన్ని అందజేయాలని నిర్ణయించింది… సోమవారం నుంచి

రైతుల కారణంగా రైల్వేకు రూ.2,400 కోట్ల నష్టం…

Vasishta Reddy
ఢిల్లీలో రైతుల ఆందోళనకు తోడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, బంద్‌లు కొనసాగుతున్నాయి… రైల్ రోకోలు, రాస్తారోకోలు ఇలా… ఎవ్వరికి తోచిన రీతిలో వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అందరికీ అన్నం పెట్టే రైతన్నా…

Vasishta Reddy
నువ్వు మట్టిలో బతుకుతావు మా కోసం బతుకుతావు మట్టిని దైవంగా కొలుస్తావు పైరును ప్రాణంగా భావిస్తావు నీ స్వేదంతో నేలను తడుపుతున్నావు నేల నుంచి సిరులు పండిస్తున్నావు

రైతులకు శుభవార్త… రేపే అకౌంట్లల్లో డబ్బులు

Vasishta Reddy
రేపు “పీఎం కిసాన్ సమ్మాన్ నిధి” నిధులు అర్హులైన రైతుల అకౌంట్లలో 2వేల చొప్పున జమకానున్నాయి. ఈ నేపథ్యంలో “పీఎం కిసాన్ సమ్మాన్ నిధి” కింద రైతులకు

రైతులకు మద్దతుగా కేజ్రీవాల్‌ నిరాహార దీక్ష

Vasishta Reddy
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం ఎంత చెప్పినా… రైతులు మాత్రం చట్టాల రద్దుకే డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. రైతుల డిమాండ్‌లపై కేంద్ర

కేంద్రానికి షాక్‌… సవరణలకు తిప్పి కొట్టిన రైతు సంఘాలు

Vasishta Reddy
కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం పంపిన ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి అన్నదాతలు స్పష్టం చేశారు. మంగళవారం

దెబ్బకు దిగివచ్చిన కేంద్రం… చట్టంలో ఐదు సవరణలకు సై !

Vasishta Reddy
రైతుల డిమాండ్‌తో వ్యవసాయ చట్టంలో ప్రభుత్వం ఐదు సవరణలకు సిద్ధమైంది. చట్టాల్లో సవరణ ప్రతిపాదనలను రైతు సంఘాలకు పంపింది కేంద్రం. ఈ చట్టాలపై  రైతు సంఘాల నేతలతో

భారత్ బంద్ : హైదరాబాద్ పోలీసులు అలర్ట్

Vasishta Reddy
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు టీఆర్‌ఎస్‌ కూడా మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల హై

రైతుల కోసం భారీ విరాళం ప్రకటించిన బాలీవుడ్ నటుడు

Vasishta Reddy
దిలిజిత్ దోసాంజ్ ఈ పేరు దాదాపు అందరికి సుపరిచితమే. దిలిజిత్ బాలీవుడ్‌లో తన పాటలతో ప్రేక్షుకలను మైమరిపించారు. అంతేకాకుండా 2010లో మెల్ కరాదే రబ్బా అనే సినిమాతో

హైదరాబాద్‌లో దీక్షకు దిగిన పవన్‌ కళ్యాణ్‌

Vasishta Reddy
ఏపీని నివర్‌ తుఫాన్‌ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.. దీంతో తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులను ఇటీవలే జనసేనాని పవన్‌ పరామర్శించారు. చేతికి అంది వచ్చే సమయంలో