telugu navyamedia

exams

ఏపీలో టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరట..

navyamedia
ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలను నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 67.26 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి వెల్లడించారు.

తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్‌..

navyamedia
తెలంగాణలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు సవరించింది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్

తుఫాన్‌ కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా

navyamedia
గులాబ్ తుఫాన్ ప్ర‌భావంతో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. శ‌నివారం ఉద‌యం నుంచి రాష్ట్రంలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, నదులు

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

Vasishta Reddy
cm  వైఎస్ జగన్మోహన్ రెడ్డికి… వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే వరుస లేఖలతో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న రఘురామకృష్ణ… ఈసారి మరో

బ్రేకింగ్ : CBSE 12వ తరగతి పరీక్షలు రద్దు

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో విద్యార్ధుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు

పదో తరగతి ఫలితాలు విడుదల… ఇలా చెక్ చేసుకోండి

Vasishta Reddy
కరోనా ఉధృతి నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉత్తిర్ణులను చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం

అన్ని పరీక్షలను వాయిదా వేయాలని జగన్ కు లోకేష్ లేఖ…

Vasishta Reddy
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో చాల రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేసాయి. అయితే తాజాగా ఏపీలో కూడా కేసులు 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో సీఎం వైఎస్

పరీక్షల రద్దు పై గవర్నర్ కు లేఖ రాసిన నారా లోకేష్…

Vasishta Reddy
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని గవర్నర్ గారికి లేఖ రాసాను అని నారా లోకేష్ ట్విట్ చేసారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో

విద్యార్థులకు శుభవార్త… 1 నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు రద్దు

Vasishta Reddy
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.23 కోట్లు దాటాయి కరోనా

మే 1 నుండి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు…

Vasishta Reddy
కరోనా కారణంగా ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు, ఆన్‌లైన్ క్లాసులు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని అసెంబ్లీలో ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. అయితే,

ఇవాళ్టి నుంచే జేఈఈ మెయిన్స్…ఈ నియమాలు తప్పక పాటించాల్సిందే !

Vasishta Reddy
ఇవాళ్టి నుండి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 52వేల389 మంది హాజరు కానున్నారు. ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు

ఎల్లుడి నుంచే కాలేజీలు ప్రారంభం.. కీలక సూచనలు ఇవే !

Vasishta Reddy
ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో కళాశాలు, పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఏడాది పాటు విద్యాసంస్థలు మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కరోనా