రూ. 2 వేల పింఛన్ ఇచ్చి వృద్ధులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటోందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వర్థన్నపేట మున్సిపల్ ఎన్నికల రోడ్షోలో మంత్రి నేడు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా