telugu navyamedia

england

టీమిండియా ఘోర ప‌రాజ‌యం!

navyamedia
టీమిండియా బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు కేవలం 78 పరుగులకే ఆలౌట్

భారత్‌తో ఆడేటప్పుడు అది పెద్దగా లెక్కలోకి రాదు : బౌల్ట్‌

Vasishta Reddy
సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం భారత్, న్యూజిలాండ్‌ జట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌పై గెలుపొందాక న్యూజిలాండ్‌ జట్టు మంగళవారం

భారత్ పై ఇంగ్లడ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవదు : ఇంగ్లడ్ స్పిన్నర్

Vasishta Reddy
టెస్ట్ ఛాంపియన్‌షితో సహా ఆపై జరిగే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా విజయం సాధిస్తుందని ఇంగ్లీష్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న

వికెట్ కీపర్‌గా పంత్‌ కే ఓటు వేసిన సాహా…

Vasishta Reddy
టీమిండియా వికెట్ కీపర్‌గా ఉండటానికి రిషబ్ పంత్‌ సరైనోడని సీనియర్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా అభిప్రాయపడ్డాడు. గత కొంత కాలంగా పంత్ టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని, ఇంగ్లండ్

ఐపీఎల్ లో ఆడిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు షాక్…

Vasishta Reddy
కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్‌ 2021 లో ఆడిన ఇంగ్లండ్‌ క్రికెటర్లకు న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు.

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ పై ద్రావిడ్ జోస్యం…

Vasishta Reddy
భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ పై మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ జోస్యం చెప్పారు. 2007 తర్వాత ఇంగ్లిష్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచేందుకు భారత్‌కు ఇదే మంచి

ఐపీఎల్ కు ఇంగ్లండ్ బెస్ట్ అంటున్న కెవీన్ పీటర్సన్…

Vasishta Reddy
సెప్టెంబర్‌లో ఐపీఎల్‌-2021 లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ సిద్దం కావాలని విజ్ఞప్తి చేశాడు మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌. అప్పుడు యూకేలో వాతావరణం అద్భుతంగా ఉంటుందని

త్వరగా ఇంగ్లాండ్ వెళ్తున్న భారత జట్టు…

Vasishta Reddy
ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో ఇప్పుడు అందరి చూపు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై పడింది. ఫైనల్ కోసం బీసీసీఐ సెలక్టర్లు జంబో జట్టునే ప్రకటించనున్నారని

రాజస్థాన్ రాయల్స్ కు షాక్.. కీలక ఆటగాడు దూరం

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ఆర్చర్ ఈ సీజన్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని

టాప్‌ లేపిన టీం ఇండియా.. 7 పరుగుల తేడాతో ఘన విజయం

Vasishta Reddy
తప్పక గెలువాల్సిన వన్డేలో టీం ఇండియా దుమ్ములేపింది. ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై ఇండియా జట్టు భారీ విజయం సాధించింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లోనూ చెలరేగిపోయిన టీం ఇండియా…

పుణె వన్డేలో రాణించిన టీం ఇండియా…ఇంగ్లండ్‌ టార్గెట్‌ ఎంతంటే ?

Vasishta Reddy
తప్పక గెలవాల్సిన మూడో వన్డేలో టీం ఇండియా దుమ్ములేపింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీం ఇండియా.. ఆరంభం నుంచి చివరి వరకు బాగానే ఆడింది. టాప్‌

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్…

Vasishta Reddy
భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. అయితే గత రెండు మ్యాచ్ లలో కూడా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఈ