telugu navyamedia

elugu News updates

జలాల తరలింపు ఆపే ధైర్యం కేసీఆర్ కు లేదు: జీవన్ రెడ్డి

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  నీకు

విభజన చట్టంలో రాజధానులు అనే మాట లేదు: యనమల

vimala p
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సర్కారు సన్నద్ధమవుతున్న తరుణంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా

వ్యవసాయ భవితం ఉజ్వలంగా ఉండాలి: సీఎం కేసీఆర్

vimala p
పంటలు సాగు చేసే విధానంపై ప్రగతిభవన్‌ లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల అధికారులు, రైతు బంధు సమితి

కేఏ పాల్ ఫిర్యాదు.. నేడు విచారణకు ఆర్జీవీ?

vimala p
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి

పార్టీతో పాటు కుటుంబంలోనూ చీలిక: శరద్ పవార్ కూతురు

vimala p
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో

చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్న పవన్: మంత్రి అవంతి

vimala p
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నాడని అన్నారు. ఎన్నికలకు

ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్‌ సర్వే

vimala p
ఏపీ సీఎం జగన్ శనివారం కర్నూలు జిల్లా ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో పర్యటించి ఏరియల్‌ సర్వే ద్వారా ముంపు

టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుంది: కన్నా

vimala p
గత ఐదేళ్లలో టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ

లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా అధీర్‌ చౌదరి!

vimala p
లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌

వీడియో తీసిన జర్నలిస్ట్ పై సానియా మీర్జా ఆగ్రహం!

vimala p
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జాల జంట తమ బిడ్డను తీసుకుని లండన్ లో బయటకు వెళ్లింది. వారితో పాటు పాకిస్థాన్ ఓపెనర్ క్రికెటర్ ఇమాముల్

చంద్రబాబు ఉత్తర్వులు రద్దు .. ఏపీలో సీబీఐ కి రూట్ క్లియర్!

vimala p
సీబీఐని కక్షసాధింపు కోసం వాడుతున్నారని ఆరోపిస్తూ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను రద్దుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ

కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించిన కేసీఆర్

vimala p
కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. క్క‌డి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు చేరుకుని అక్కడ పూర్తి కావచ్చిన బ్యారేజ్