తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నీకు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సర్కారు సన్నద్ధమవుతున్న తరుణంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నాడని అన్నారు. ఎన్నికలకు
ఏపీ సీఎం జగన్ శనివారం కర్నూలు జిల్లా ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో పర్యటించి ఏరియల్ సర్వే ద్వారా ముంపు
గత ఐదేళ్లలో టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ
లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్
సీబీఐని కక్షసాధింపు కోసం వాడుతున్నారని ఆరోపిస్తూ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను రద్దుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ
కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెపల్లి పంప్హౌస్ పనులను పరిశీలించారు. క్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు చేరుకుని అక్కడ పూర్తి కావచ్చిన బ్యారేజ్