తెలంగాణలో రాష్ట్రంలో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది…ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే సీనియర్ లీడర్ ల సహకారం
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఆయన పార్టీ, మంత్రి పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ
ఆక్సిజన్ సరఫరాకు యుద్ద విమానాలను వినియోగించుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు బేగంపేట్ విమానాశ్రయం నుండి ఒరిస్సా కి ఆక్సిజన్ టాంక్ లను దగ్గర ఉండి పంపారు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే.. తాజాగా టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్
కొవిడ్ 19 ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.