telugu navyamedia

died

మ‌ధ్య ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. అదుపుత‌ప్పి న‌దిలో ప‌డ్డ బ‌స్సు..19 దుర్మ‌ణం

navyamedia
*మ‌ధ్య ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. *అదుపుత‌ప్పి న‌దిలో ప‌డ్డ బ‌స్సు..19 దుర్మ‌ణం *15 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్‌.. మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం

అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి..

navyamedia
టాలీవుడ్ లో మ‌రో విషాదం చోటుకుంది. సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్‌ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. గత కొద్ది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో మ‌రో విషాదం..

navyamedia
బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం  ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు దివంగత బాలీవుడ్

కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం..

navyamedia
హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత కేపీహెచ్‌బీ బ్రిడ్జిపై టిప్పర్‌ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి

వైద్యుల నిర్ల‌క్ష్యంతో నాలుగు నెల‌ల చిన్నారి మృతి

navyamedia
హైద‌రాబాద్.. కుషాయిగూడలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో బుధ‌వారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్ల‌క్ష్యంతో ఓ నాలుగు నెల‌ల చిన్నారి మృతి చెందింది. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో

బిగ్‌బాస్‌ విజేత సిద్ధార్థ శుక్లా మృతి

navyamedia
హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విజేత, బుల్లితెర నటుడు సిద్ధార్థ్‌ శుక్లా కన్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో ఆకస్మాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆయ‌న వ‌య‌సు 40

పూజ చేస్తూ.. కొండపై నుంచి జారిపడి మరణించిన పూజారి

navyamedia
అనంత పురం జిల్లా శింగనమలలోని గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్యస్వామి కొండపై నుంచి జారి పడి పూజారి పాపయ్య (40)మృతి చెందారు. శనివారం కావటంతో

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రాష్ట్ర ప్రభుత్వాలు అదుకుంటున్నాయి. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా

చిత్ర పరిశ్రమలో మరో విషాదం : సంగీత దిగ్గజం మృతి

Vasishta Reddy
2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు.

ఆక్సిజ‌న్ కొరత కారణంగా మరో ఇద్దరు కరోనా రోగులు మృతి…

Vasishta Reddy
కర్నూలులో కే ఎస్ కేర్ ఆస్పత్రిలో ఇవాళ ఆక్సిజ‌న్ అంద‌క ఇద్ద‌రు  కోవిడ్ బాధితులు ప్రాణాలు వ‌దిలారు.. అయితే, ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ ఆస్ప‌త్రిలో కరోనా

టాలీవుడ్ పై కరోనా బుసలు : మరో దర్శకుడు మృతి

Vasishta Reddy
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం : 13 మంది సజీవ దహనం

Vasishta Reddy
మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్గర్ జిల్లాలోని విరార్ నగరంలో విజయ్ వల్లభ కరోనా ఆస్పత్రిలోని