చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల ప్రేమ పెళ్లిళ్లు..ఆ తరువాత విడాకులు అనేది ఫ్యాషన్ అయిపోయింది. టాలీవుడ్లో ఇప్పటికే స్టార్ జంట సమంత, నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా
తమిళ హీరో ధనుష్, సూపర్స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ
కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ రఘువరన్ బీటెక్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఆయన…తొలిసారిగా తెలుగు సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తమిళంలో విపరీతమైన
ధనుష్ హీరోగా నటించిన తాజా సినిమా ‘కర్ణన్’. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వ్యూయర్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. థియేటర్లలో
వరుస బ్లాక్బస్టర్ హిట్స్తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్లో బ్లాక్బస్టర్ హిట్గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా రూపొందుతోంది. సురేష్
స్టార్ హీరో ధనుష్ సంక్రాంతి కానుకగా మరో సినిమాను ప్రకటించాడు. విలక్షణ డైరెక్టర్ సెల్వరాఘవన్తో కొత్త సినిమా చేస్తున్నారు ధనుష్. ఇప్పటికే అయిరత్తిల్ ఒరువన్ సీక్వెల్గా అయిరత్తిల్
కార్తి హీరోగా సెల్వ రాఘవన్ తెరకెక్కించిన చిత్రం ‘ఆయిరతి ఒరువన్’. ఈ సినిమా తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ పేరుతో డబ్ అయ్యింది. యాక్షన్ ఎడ్వెంచర్ నేపథ్యంలో రూపొందిన
పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సినిమా సీక్వెల్ను ప్రకటించాడు తమిళ స్టార్ దర్శకుడు సెల్వరాఘవన్. పది సంవత్సరాల క్రితం విడుదలైన ఆయిరతిల్ ఒరువన్ ఈ సినిమా తెలుగులో
ప్రస్తుతం దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయినే దేశంలో అన్లాక్ మొదలయింది. దాని నిబంధనల ప్రకారంగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మన ఆంధ్రాలో
“ప్రేమమ్”తో మలయాళంలోనూ, “ఫిదా”తో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే ఘనవిజయం అందుకుంది. ఈ రెండు భాషల్లోనూ నాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ