విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. కొండపై స్వామివారి చందనోత్సవంకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. సాయంత్రం వరకు రెండు లక్షల మంది స్వామివారి
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం భక్తులకు శుభవార్త చెప్పింది.. కరోనా మహమ్మారి కారణంగా స్పర్శ దర్శనం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే కాగా.. దసరా మహోత్సవాల ప్రారంభం
కరోనా కారణంగా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యానికి దూరమయ్యారు భక్తులు.. ఆ తర్వాత వచ్చిన సడలింపులతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు దేవాలయాలకు వెళుతున్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి మెట్ల వద్ద గోవింద నామస్మరణతో భక్తులు ఆందోళన చేస్తున్నారు. వందలాది కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చే భక్తులకు దర్శనం లేదని
కరోనా కారణంగా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యానికి దూరమయ్యారు భక్తులు.. ఆ తర్వాత వచ్చిన సడలింపులతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.. అయితే, పదేళ్ల లోపు పిల్లలకు, 65