వైసీపీ నాయకుల కంటే టీడీపీ నేతలే చంద్రబాబును ఎక్కువ తిడతారని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. ఉదయం చంద్రబాబుని దేవుడని పొగుడుతారని, రాత్రి అయ్యేసరికి తిడతారని
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్ష్య పదవి తీసుకొని సొంత స్వార్ధం కోసం, పార్టీని తాకట్టు పెట్టి అధికారం మారగానే ఇంకొకరికి పాలాభిషేకం చేస్తున్నాడు దేవినేని అవినాష్ అంటూ