హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. గతంలో శాలపల్లిలో ప్రారంభించిన రైతుబంధు అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని, అందుకే రాష్ట్ర
హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆగస్టు 16న హుజూరాబాద్లో జరగబోయే సభ ద్వారా అక్కడ ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం..