హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. దళితబంధు నిలిపివేతకు సంబంధించి ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ,
దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమం లా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని ముందు రాష్ట్ర ప్రభుత్వం అమలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దళిత బంధు పథకం అమలుకు ఇప్పటికే సిద్ధమైన ప్రభుత్వం. ప్రయోగాత్మకంగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి