విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలోని జుత్తాడ గ్రామంలో చోటు చేసుకున్న ఆరు హత్యల అంశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ కేసు గంటకో
ప్రేమ వ్యవహరాల కారణంగా హత్యలు కూడా జరగడం కామన్ అయిపోయింది. పెళ్లి జరిగక ముందు ఉన్న ప్రేమ వ్యవహారం కారణంగా చాలా మంది యువతులు, యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే బీహార్లో
యూపీలోని మీరట్లో ఓ కామాంధుడు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. టెన్త్ క్లాస్ చదువుతున్న బాలికను అత్యాచారం చేసి.. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ఒకరిని మీరట్ పోలీసులు
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా క్రైం రేట్ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు హత్యలు, రేప్లు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. చిన్న గొడవలకు కూడా మర్డర్ చేసే వరకు పోతున్నారు. తాజాగా
కష్టాలను గట్టేక్కించాలని మనం గుళ్లు, గోపురాలకు వెళతాం. గుళ్లో ఉన్న దేవుడిని మొక్కి… మన బాధలు చెప్పుకుంటాం. అలాగే.. దేవుడి హుండీలో డబ్బులు లేక కానుకలు వేస్తాం. కొందరు కొబ్బరికాయలు, అర్చన, ప్రదక్షిణలు అంటూ
దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా…ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు అంటూ ఎన్ని చేసినా… మహిళలపై అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. మహిళలు కనిపించగానే.. రేప్లు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇలాంటి రాక్షసుల వల్ల మహిళలు
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని యాచారం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు
హయత్ నగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. హయత్ నగర్ లోని డిపో సమీపంలో పండ్ల వ్యాపారి మధుసూదన్ రెడ్డి దారుణ హత్య గురయ్యాడు. బండ రాయితో కొట్టి హత్య చేసారు గుర్తు తెలియని
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద గ్యాస్ లారీ, రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో 25
హైదరాబాద్ మరో దారుణం జరిగింది. సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధి కాజా బాగ్ లో నివసిస్తున్న పది సంవత్సరాల గిరిజన బాలిక పై అత్యాచారం చేసి హతమార్చారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ 09 సంవత్సరాల