*హైదరాబాద్లో ఘోర రైలు ప్రమాదం.. *ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి.. *హైటెక్సిటీ రైల్వేస్టేషన్ దగ్గర ఘటన *మృతులంతా వనపర్తి వాసులుగా గుర్తింపు.. హైదరాబాద్ లో ఘోర
మహిళ కిడ్నాప్, అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన మారేడ్పల్లి సీఐ నాగేశ్వరరావు నుంచి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలువెలుగు చూశాయి
మహారాష్ర్టలోని సాంగ్లీ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు పురుగులు మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి 350 కిలోమీటర్ల
జూబ్లీహిల్స్లో అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఐదుగురు మైనర్లకు ఇవాళ నాలుగో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. నాలుగో రోజు కస్టడీలో తీసుకున్న పోలీసులు
*జల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. *జల్లయ్య మృతదేహం బందువులకు అప్పగింత *నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత *జల్లయ్య మృతదేహాన్ని రావులాపురం తరలింపుకు పోలీసులు యత్నం *జల్లయ్య
*హైదరాబాద్లో బాలికపై గ్యాంగ్రేప్ *ఈనెల 28న ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్కు వెళ్లిన బాలిక *పబ్లో బాలికను ట్రాప్ చేసిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్
హైదరాబాద్లో బేగంబజార్కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ శివారులో నిందితులను పట్టుకున్నారు. నీరజ్ హత్యలో ఆరుగురు నిందితులు ఉన్నట్లుగా గుర్తించారు.
హైదరాబాద్లో వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపైన వేటాడి, వెంటాడుతూ నరికి చంపుతున్నదృశ్యాలు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితం సరూర్నగర్లో
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం కావడంలేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ సరూర్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. పెద్దలను కాదని ప్రేమించి మతాంతర వివాహం చేసుకుందని.. యువతి కుటుంబసభ్యులు ఆమె భర్తపై నడిరోడ్డుపై అతి కిరాతకంగా హతమార్చారు.