క్రికెట్ బెట్టింగ్ లో కొత్త పుంతలు తొక్కుతుంది. ఏకంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైనం వెలుగు చూసింది. పోలీసులకు దొరికిపోతాను అనే భయంతో
హైదరాబాదులో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన ఈ బెట్టింగ్ ఆగడం లేదు. తాజగా హైదరాబాదులో రాజస్థాన్ ఏటీఎస్ టీమ్ సోదాలు చేసింది.