సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. శంషాబాద్లో నిర్వహించిన సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో బుధవారం ఈ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న రాజీనామా తో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా
సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం చోటుచేసుకుంది. సీపీఐ నారాయణ సతీమణి వసుమతి(65) గురువారం సాయంత్రం కన్నుమూశారు. వసుమతి దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ
కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచి పేద, సామాన్యులపై పెనుభారం మోపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం రెండు
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ఏడేళ్ల పాలన తెలంగాణ
సిపిఐ రామకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా పెట్టడం వల్లేనని..దేశంలోనే యాభై శాతం కరోనా కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కొండపైన పాచిపోయిన లడ్డూలు తింటున్నాడన్న ఆయన పాచిపోయిన లడ్డూల కేంద్రంతో తిరుపతిలో కూర్చుని బీజేపీని సపోర్ట్ చేస్తున్నాడని
పోలీసులు, వాలంటీర్లు, డబ్బులతో ఎన్నికల్లో వైసీపీ గెలుపొందుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు నామినేషన్ వేయాలి.. ఎవరు విత్ డ్రా చేయాలో